కరోనా కట్టడికి కేజ్రీవాల్‌ 5 టీ ప్లాన్‌
న్యూఢిల్లీ​ : వేగంగా విస్తరిస్తున్న  కరోనా వైరస్‌  కట్టడికి ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మహమ్మారిని తరిమి కొట్టేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి  అరవింద్‌ కేజ్రీవాల్‌  ఐదు సూత్రాల ప్రణాళిక (5టీ ప్లాన్‌)ను ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి 5టీ ప్లాన్‌ గురించి వివ…
ఆ 15 మంది ప్రముఖుల్ని చంపేందుకు 29న ముహూర్తం
బెంగళూరు:  కర్ణాటకలో పలువురు ప్రముఖులను చంపుతామంటూ బెదిరింపు లేఖ ఓ ఆశ్రమానికి వచ్చింది. అందులో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్‌ను ఈ నెల 29 బుధవారం రోజున హతమారుస్తామంటూ పేర్కొన్నారు. అయితే వీరి హిట్ లిస్టులో మాజీ సీఎం కుమారస్వామి, బృందా కారత్‌, నిజాగుణానంద స్వామి యాక్టర్‌ చేతన్‌ కుమార్‌, భజరంగ్‌ దళ్‌ నాయక…
మోదీజీ..ఈ మూడింటిపై నోరు మెదపండి!
న్యూఢిల్లీ  : కేంద్ర బడ్జెట్‌ మరో మూడు రోజుల్లో ముందుకొస్తున్న క్రమంలో మోదీ సర్కార్‌ను లక్ష్యంగా చేసుకుని కేంద్ర మాజీ మంత్రి పీ   చిదంబరం  విమర్శలు గుప్పించారు. మోదీ హయాంలో ఆర్థిక వ్యవస్ధ కుదేలైన తీరును ప్రస్తావించారు. పన్ను రాబడి పడిపోయిందని, రిటైల్‌ ద్రవ్యోల్బణం చుక్కలు చూస్తోందని, ఎస్సీ, ఎస్టీ, …
‘గాంధీ’ లో 11 నెలల బాలుడు కిడ్నాప్‌
హైదరాబాద్‌ : సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో 11 నెలల బాలుడు కిడ్నాప్‌కు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. మౌలాలి ప్రాంతానికి చెందిన రాధిక అనే మహిళ కొద్ది రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన బంధువులను చూసేందుకు వచ్చారు. అప్పటి నుంచి ఇంటికి వెళ్లకుండా ఆస్పత్రిలోనే తన 11 నెలల కుమారుడితో క…
బెయిల్‌ షరతులను చిదంబరం ఉల్లంఘించారు
న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి  పి. చిదంబరం పై కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తీవ్రంగా విరుచుకుపడ్డారు. చిదంబరం బెయిల్‌ కండీషన్‌ను ఉల్లంఘించారని ఆరోపించారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా అవినీతి కుంభకోణం, మనీ ల్యాండరింగ్‌ కేసుల్లో చిదంబరానికి సుప్రీంకోర్టు బుధవారం బెయిల్‌ మంజూరు చేస…
ఇల్లాలు, ప్రియుడిని కట్టిపడేసిన అత్తింటి వారు
భువనేశ్వర్‌:  ఓ ఇల్లాలి వివాహేతర సంబంధం గట్టురట్టయింది. ప్రియుడితో ఉడాయిస్తుండగా పట్టుబడింది. తాళి కట్టిన భర్తను మోసం చేసి ప్రియుడితో పారిపోతుండగా పట్టుబడడంతో మెట్టినింటి గ్రామస్తులు ఆ ఇల్లాలిని అదుపులోకి తీసుకుని తగిన శాస్తి చేశారు. సామాజిక, వైవాహిక విలువల్ని కాలరాసి పారిపోవడం పట్ల గ్రామస్తులంతా ఉ…